జమ్ము కాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రదాడి | Sakshi
Sakshi News home page

జమ్ము కాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రదాడి

Published Thu, Feb 14 2019 6:31 PM

జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడిలో 18 మంది జవాన్లు మృతిచెందారు. అవంతిపొరలోని గొరిపొరలో మెయిన్‌ రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది.  సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ముందుగా కాల్పులు జరిపి, అనంతరం వాహనాలు ఆగగానే ఐఈడీ బాంబు పేల్చారు.

Advertisement
Advertisement